Home » Ys Jagan Mohan Reddy
మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని దూతగా పంపించారు. గుమ్మనూరు జయరాంతో రామసుబ్బారెడ్డి గంటపాటు చర్చించారు.
ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ..
చంద్రబాబుకు బీజేపీతో సహా ఇతర పార్టీల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?
నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది
ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఐవీ రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.
సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?