Home » Ys Jagan Mohan Reddy
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే.. Vizianagaram Train Accident
మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident
మీరు తాగుతారేమో? పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు Vijayasai Reddy
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ లా ప్రోత్సహించింది ఎవరూ లేదు. బడుగు బలహీనవర్గాలకు గౌరవo కల్పించిన ప్రభుత్వం వైసీపీ అని, 130 బీసీ కులాలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని.. YSRCP Samajika Sadhikara Bus Yatra
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం. YS Jagan Mohan Reddy
జగన్ సర్కార్ నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాము. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు. Nara Bhuvaneswari
హైకోర్టు, సుప్రీంకోర్టులో సక్రమమైన అరెస్ట్ అని చెప్పి రిమాండ్ కి పంపించారు. భర్త దుర్మార్గుడైనా, దొంగ అయినా హిందూ సంప్రదాయ స్త్రీ.. తన భర్త మంచివాడనే చెబుతుంది. Ambati Rambabu
2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. నిజం గెలవాలని భువనేశ్వరి తిరుమల వచ్చి గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు. Roja