Home » YS Rajasekhara Reddy
తెలంగాణకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సమావేశానికి ఆహ్వానం పంపారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న..
దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాక్షసుడు కాదని....రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అంటూ తెలంగాణకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్య అనుచరుడు సూర్యనారాయణ రెడ్డి అలియస్ సూరీడుపై హత్యాయత్నం జరిగింది.
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని అన్నారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుక�
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని సర్కార