Home » YS Rajasekhara Reddy
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై
అవినీతిని సహించేది లేదు..అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టాలి..రచ్చబండ ద్వారా తన జిల్లాల పర్యటలను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాను..అని చెప్పిన సీఎం జగన్..అన్న మాట ప్రకారం గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. గతంలో సీఎంగా ఉన్న దివంగ�
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్.. రద్దు చేస్తారా..?
ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పెట్టిన కేసులను..జనవరి 2016 లో తూర�
రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చ�