Home » YS Sharmila
వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లోకేశ్
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలిశారు.
వైఎస్ షర్మిల తన పిల్లలు డిగ్రీ పూర్తి చేయడం పట్ల సోషల్ మీడియా లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫోటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుమార్తె, కుమారుడు గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.
ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే..చిన్న దొరకు ప్రజలు పిచ్చోళ్లు లెక్క కనిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.
CM KCR Fires On YS Sharmila : పరాయి రాష్ట్రమొళ్లు వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి.