Home » YS Sharmila
తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
వైఎస్ షర్మిలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ సొంత చెల్లెలే తమ మేలు కోరుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోసువచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
అన్న జగన్తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.
వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లోకేశ్
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలిశారు.
వైఎస్ షర్మిల తన పిల్లలు డిగ్రీ పూర్తి చేయడం పట్ల సోషల్ మీడియా లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫోటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుమార్తె, కుమారుడు గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.