Home » YS Sharmila
కాంగ్రెస్ లో ఉన్నవారు అందరూ కేసీఆర్ కోవర్టులేనని పేర్కొన్నారు. షర్మిల ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది వైఎస్ షర్మిల పరిస్థితి. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల..
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగనట్లు? భరోసా పాలనైతే రోజుకు నలుగురు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? అన్నారు.
ఊరు పేరు లేని వాళ్లు అంతా వచ్చి వాలితే.. రాజకీయ రాబందులు అంటారు అలాంటి వాళ్లని. Renuka Chowdhury - YS Sharmila
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
తాను నిలబడతానని, అలాగే, తనతో వైఎస్సార్టీపీలో కొనసాగిన ప్రతి కార్యకర్తను నిలబెడతానని అన్నారు.
రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పా
షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యత శివకుమార్ కు అప్పగించారు.
YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం
షర్మిల ద్వారా సీఎం జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్. పూర్వ వైభవం సంపాదించాలని.. YS Sharmila - CM Jagan