Home » YS Sharmila
రామోజీరావు మృతికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ ఖాతాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?
ఎన్టీఆర్ కూతుర్లలాగే షర్మిల కూడా..
ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా మహిళా అభ్యర్థులు
నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు.
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు.
వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.
YS Vimalamma : షర్మిల, సునీత తీరుపై జగన్ మేనత్త విమలమ్మ ఆగ్రహం