Home » YSR
ఇలా చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని వాపోయారు.
వాళ్లు ఓట్లు వేస్తేనే తాను నెగ్గానని, కాబట్టి కచ్చితంగా వారి అండగా ఉంటానని చెప్పారు. పేదల పట్ల హైడ్రా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టుకున్నారని అంటున్నారు పరిశ
రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.
వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్రెడ్డి కామెంట్స్ లోగుట్టు ఏంటి?
రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక.
కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్న సీఎం రేవంత్.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల.
ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. మీ జీవితాలను మార్చే ఆయుధం. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం.