Home » YSR Telangana party
వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, వైఎస్ షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు అన్నారు.
మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్ఆర్టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.
షర్మిలను వద్దన్న కాంగ్రెస్ కోదండరామ్పై అంత ఇంట్రెస్టు చూపడానికి కారణమేంటి? హస్తం పార్టీ వ్యూహం ఎలా ఉంది..?
షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా.
కాంగ్రెస్లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పా
షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యత శివకుమార్ కు అప్పగించారు.