Home » YSR Telangana party
ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.(YS Sharmila)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలో షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు.
శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్పాండ్ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్లోని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.
వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆరా తీశారు. షర్మిలకు సానుభూతి తెలిపారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న తన కూతురు షర్మిలను చూసేందుకు వెళ్తుండగా వైఎస్.విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
ఏపీ సీఎం జగన్ పై వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్నకు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్నారు.