Home » YSR Telangana party
తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
డీకే. శివకుమార్తో మాకు ముందునుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు.
ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పోలీసులపై దాడి కేసులో అరెస్ట్అయ్యి చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా రక్షణకోసం సెల్ఫ్డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత అని షర్మిల అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Y.S. Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ప్రగతి భవన్ మార్చ్కు పిలుపునిద్దా�