Home » Ysrcp govt
ప్రపంచాన్ని కరోనా ఫీవర్ కలవరపెడుతుంటే.. ఏపీలో మాత్రం లోకల్ ఫీవర్ రాజకీయ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ లోకల్ వార్లో పోటీ చేసే వారికి ఫీవర్ ఎపెక్ట్ ఉండటం సహజమే అయినా.. దాని ఎఫెక్ట్తో ఆ పాతికమందికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. తేడ�
భారతదేశంలో పాల డెయిరీ వ్యవస్థలో ఏపీకి చెందిన సంగం డెయిరీ అగ్రస్ధానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ �
మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్ శాసన మండలి. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాలకు బలమున్నది అక్కడే. దీంతో మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకోవాలని ప్రధాన ప్రతిప�
ఏపీలో రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించ�
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా లేని విచిత్రాలు జరుగుతున్నాయని జనాలు అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైమ్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేను తమ ప�