Home » YSRCP leaders
ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్ నిర్ణయమే తమ నిర్ణయమ
చంద్రబాబు కనిపించడం లేదంట.. ఇదీ కుప్పం నుంచి వచ్చిన కంప్లైంట్.. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కనిపించడం లేదని, ఆయనను వెతికిపెట్టండంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ కేడర్.. �
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. తొమ్మిదేళ్�
విశాఖ జిల్లాలో బహిరంగ వేదికపైనే మంత్రికి, వైసీపీ నేతకు మధ్య మాటల యుద్ధం జరిగింది. సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సాక్షాత్తు మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆ ప�
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం..పలు విమర్శలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. బాబు, బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. �