Home » YSRCP leaders
తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట.
మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
AP High Court : కొడాలి నాని, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్.. వీరిపై పోలీసుల చర్యలపై కోర్టు స్టే విధించింది.
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పి ఆయనను కస్టడీకి తీసుకుని విచారించాలనుకుంటున్నారట.
ఈ సస్పెన్షన్ వెనకున్నది ఎవరు..? ఆమెను పార్టీ అధిష్టానానికి దూరం చేసిందెవరు?
ఒకరు పోతే పది మంది నాయకులు పుట్టుకొస్తారనే ధీమాలో ఉన్నారట.
భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకూడదని పవన్ కల్యాణ్ సూచించారు.
YSRCP vs TDP : వైసీపీ అప్పుడు అలా ఇప్పుడు ఇలా మర్చిపోయారా రాజా అంటూ ఎద్దేవా చేస్తోంది కూటమి. మున్సిపల్ రాజకీయంలో ఎవరిది పైచేయి.. వైసీపీ విమర్శల్లో వాస్తవం ఎంత..?