Home » YSRCP manifesto
చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులు వచ్చినట్టే. ఇప్పుడే ప్రజలకి నరకం చూపిస్తున్నారు. 2019లో అధికారం ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష పెంచుకున్నారు.
హామీలను 99శాతం అమలు చేశామని, మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్.
వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.