Home » YSRCP MLA
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు : బాగా ముదిరిపోయింది ఏపీలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీని
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలించొద్దని చేస్తున్న ఆందోళనల గురించి స్పందించారు. 10tvతో పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ కొందరి ఆస్తుల విలువో పెరిగితే సరిపోతుందా.. అందరి ఆస్తులు పెరగకూడదంటారా.. అమరావతి లాంటి ఖ�
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,
మూడు రాజధానులు అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించట్లేదంటూ ఆ ప్రాంత రైతు కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్లో మి�
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అం�
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి స�