YSRCP MLA

    ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు

    July 9, 2020 / 12:54 PM IST

    ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు : బాగా ముదిరిపోయింది ఏపీలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీని

    వైసీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

    February 29, 2020 / 12:28 AM IST

    వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి

    ధర్నాలు ఇక్కడ కాదు.. చంద్రబాబు ఇంటి ముందు చేయాలి: ఆర్కే

    January 5, 2020 / 09:44 AM IST

    మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలించొద్దని చేస్తున్న ఆందోళనల గురించి స్పందించారు. 10tvతో పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ కొందరి ఆస్తుల విలువో పెరిగితే సరిపోతుందా.. అందరి ఆస్తులు పెరగకూడదంటారా.. అమరావతి లాంటి ఖ�

    మరోసారి ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    January 2, 2020 / 03:47 PM IST

    కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,

    శ్రీదేవిని వెతికిపెట్టండి.. మిస్సింగ్ కేసు పెట్టిన రాజధాని మహిళలు

    December 24, 2019 / 07:19 AM IST

    మూడు రాజధానులు అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించట్లేదంటూ ఆ ప్రాంత రైతు కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్‌లో మి�

    శ్రీకాళహస్తిలో ఆ ఇద్దరి మధ్య ఆగని పొలిటికల్ వార్!

    December 23, 2019 / 03:43 PM IST

    చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అం�

    తెలంగాణ ఉద్యమంపై నోరు జారిన ధర్మాన

    December 17, 2019 / 09:40 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం  సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి  స�

10TV Telugu News