Home » Ysrcp
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ కొత్త రికార్డు సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు.. అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగింది. ఫ్యాన్ వేగానికి
municipal Election TDP lost :మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీని నిలదీయాలనుకున్న ప్రతిపక్ష టీడీపీ పార్టీకి… ఊహించని షాక్ ఇచ్చారు ఓటర్లు. సర్కార్ వైఫల్యానే ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకుని జనంలోకి వెళ్లినా.. ఓటర్లు మాత్రం కరుణించలేదు. పౌరుషాలను �
YCP : ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఫలితం మాదే అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. అధికార పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమిత
పల్లెల్లో పక్కాగా పాగా వేసిన అధికార వైసీపీ... అంతకు మించి అనే రేంజ్లో పట్టణాల్లోనూ సత్తా చాటింది.
ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని... చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబ�
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందు పెట్టి ఏపీలోని అధికార వైసీపీ మతమార్పిళ్లు చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ కుటుంబపార్టీలని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కుల రా�
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. మ�
యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి(మార్చి 12,2021) పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న వైసీపీ ప్రస్థానాన్ని ఆ పార
ఏపీ సీఎం జగన్ మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గురువారం(మార్చి 11,2021) కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన సీఎం జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.