Home » Ysrcp
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
ఒక్క పార్టీపై రెండు పార్టీల కన్ను. ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయం.. అందరూ మా పార్టీలోకి దూకేయడమూ పక్కా అని ఆ రెండు పార్టీలు అంటాయి. నిజానికి ఆ పార్టీ ఖాళీ కాబోతోందా? ఆ ఎమ్మెల్యేలంతా పక్కాగా దూకేయబోతున్నారా? దూకితే ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి? ఇక్�
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను
శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్స�
కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు