Home » Ysrcp
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈవీఎం వ్యవహారంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న తరుణంలో..
కొడాలి నాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో దీనికి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.
అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.
ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.