Home » Ysrcp
చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాలలో మార్పులు చేసిన వైసీపీ రేపు మరో ఉమ్మడి జిల్లాలో మార్పులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ఇక గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా వ్యవహరించ లేదు. ఇంత అహంకారం, నిరంకుశంగా వ్యవహరించే వారు ఎవరూ లేరు.
ప్రజలు బై బై జగన్ అంటున్నారు - రాంగోపాల్ రెడ్డి
ఏపీలో పరామర్శలు.. విమర్శలు
కాపులను జనసేన, టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి?
ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించింది.
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.
పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ ను దాఖలు చేశారని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.