Home » Ysrcp
టీడీపీ-జనసేన దూకుడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా త్రిశూల వ్యూహం
అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టుగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. నేను మతవివక్ష చూపించను. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడను.
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు అని అడిగారు.
హైదరాబాద్లో ఉంటున్న కొందరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని..
సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?
ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనే అంశంపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ల అవసరం ఈ రాష్ట్రానికి లేదన్నారాయన.