Home » YSRTP
వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మంగళవారం (24న) మంచిర్యాల జిల్లాలో దీక్ష చేయనున్నారు.
వైఎస్ఆర్టీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి షర్మిల వెంట నడిచిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
పోడుభూముల సమస్యపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. ములుగు జిల్లాలో ఈ నెల 18న ఆమె పర్యటించనున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
నిరుద్యోగులకు బాసటగా YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ దీక్షను చేపట్టారు.
కేసీఆర్పై షర్మిల విమర్శలు
జగన్ ను గెలిపించినట్టే.. షర్మిలను గెలిపించాలి
తెలంగాణ రాజకీయాలలో మరో జెండా ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తండ్రి పేరుతో ఓ పార్టీ తీసుకురానున్నారు. వైఎస్ఆర్ తెలంగాణగా ఇప్పటికే ఈ పార్
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తల
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.