Home » YSRTP
షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు
'కేసీఆర్కు ప్రత్యామ్నాయం షర్మిల’ అన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమైందని, ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ కు వణుకుపుడుతోందని చెప్పారు. ఇటీవల వరం�
ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తానని, వరంగల్ కు తిరిగి వెళ్తానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అదనపు డీజీ జితేందర్ ను కలిసి భద్రత కల్పించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం వరంగల్ లోని చెన్నారావుపేటలో షర�
వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకరం తండా శివారులో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కేరవాన్కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. అంతేగ�
మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్కు ఫిర్యాదు చేసారు.
వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.