Home » YSRTP
ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పతనమయ్యే స్టేజ్ వచ్చిందని..కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశా
బంతి స్టోరీ చెప్పింది షర్మిలక్క
YS Sharmila: తెలంగాణ పోలీసులను తోసేసిన ఘటన, తనను జైలులో పెట్టిన విషయంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRTP: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఏ పార్టీలో చేరనున్నారు అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ వైఎస్సార్టీపీ కీలక వ్యాఖ్యలు చేసింది.
కలిసి పోరాటం చేద్దామని షర్మిల అన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి అభ్యంతరం లేదని చెప్పారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే,
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నేటి నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వై�