Home » YSRTP
రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంద�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మల పార్టీకి గుర్తింపు లభించింది. షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు ఇచ్చింది.
మేము ఏ పార్టీలతో కలిసేది లేదని, కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు.
బోడుప్పల్లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
నాన్న గారి బాటలోనే నేను
కాంగ్రెస్ నేతలకు వైఎస్ విజయమ్మ ఆహ్వానం
వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు..
ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ ఇంటివద్ద షర్మిల దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. నరేష్ తండ్రి, భూక్యా శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల తమ ఇంటికి రావద్దని తెలిపారు.