Home » Yuvraj Singh
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేయాలంటూ పాకిస్థాన్ కెప్టెన్ షాహీది అఫ్రిది నిర్వహించే సంస్థకు మద్దతుగా నిలిచిన వీరిద్దరిని నెటిజన్లు ఏకిపారే�
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఐసీసీ అద్భుతమైన ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. వరల్డ్ టీ20 తొలి సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను పోస్టు చేస్తూ బర్త్ డే విషెస్ పంపింది. సింపుల్గా హ్యాపీ బర్�
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాత విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్ లు ఆడేందుకే ఆసక్తి చూ
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�
ముంబై ఇండియన్స్ ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్లు కొనియాడారు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇం�
ఐపీఎల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. క్రీజులో ఉన్న కాసేపటిలోనే ఆర్సీబీ బౌలర్లకు.. ముఖ్యంగా చాహల్కు చెమటలు పట్టించాడు. మ్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటే విపరీతమైన క్రేజ్. భారీ అంచనాలతో అత్యంత రిచ్గా జరిగే ఐపీఎల్ అంటే కొద్ది వారాల ముందే హడావుడి మొదలైపోతుంది. మార్చి 23 నుంచి జరగనున్న ఐపీఎల్ 12వ సీజన్కు పబ్లిసిటీ మొదలుపెట్టేశాయి ఫ్రాంచైజీలు. ప్రచారంలోనూ కొత్
భారత జట్టు ఆటగాడు యువరాజ్ సింగ్ భారత జట్టు మాజీ క్రికెటర్, బౌలర్ ఆశీష్ నెహ్రాపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఎవరికి ఫిర్యాదు చేశాడు అనుకుంటున్నారా? విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. గురువారం నాడు యువరాజ్ సింగ్ భార్య హాజెల్