Home » zptc
మళ్లీ 2029లో అధికారంలోకి వస్తామని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
ఇలా.. ఒకేరోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా రెండు ఘటనలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది.
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ..హైకోర్టు తీర్పును వెలువరిచింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ వ్వాలంటూ..ఆదేశాలు జారీ చేసింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దా�
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, �