Home » Telangana Assembly Election 2023
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ‘నేను భరతమాత పూజారిని. నాకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని’ అని అన్నారు.
తెలంగాణలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నక్సలైట్ కమాండెంట్గా అటవీ బాట నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎంపికై, ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి దిగిన అనసూయ సీతక్కగా పేరొందారు....
తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, త
అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నా�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా త�
తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సమావేశం శనివారం నాడు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు....
తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు 11మంది మంత్రులతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.
దశాబ్దాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడానికి హైదరాబాద్ నుంచి నేరుగా ఎమ్మెల్యే లేకపోవడం మొట్టమొదటిసారి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో తెలంగాణ శాసనమండలికి నామినేషన్ ద్వారా హైదరా�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని తన చికెన్ దుకాణంలో డిస్కోంటు ధరకు చికెన్ విక్రయిస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామంలో వెలు�