Union Budget 2025
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయి. మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పలు నిర్ణయాలు ప్రకటిస్తారని అంచనాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను స్లాబ్లు, జీఎస్టీటీ రేట్ల తగ్గింపు వంటి పన్నుల సంస్కరణలను ప్రవేశపెడతారని సామాన్య జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులు పలు ముఖ్యమైన మార్పులను ఆశిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై పన్ను, హౌసింగ్ ప్రయోజనాలతో పాటు సేవింగ్ ఇన్సెంటివ్లలో మార్పులు జరగాలన్న సిఫార్సులు ఉన్నాయి. ఆదాయపన్ను పాలసీలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చని అంచనా.
బడ్జెట్పై పన్ను చెల్లింపుదారుల అంచనాలు
Diabetics: వామ్మో మధుమేహం ఉంటే ఈ ముప్పు కూడా తప్పదట.. పరిశోధనలో వెల్లడి