చంద్రబాబు ఇంటిపై తను దాడి చేయలేదని.. టీడీపీ నేతలే తమపై దాడి చేశారంటూ.. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేశ్‌.