Cruelty on Animals: స్కూటీపై వెళ్తూ కుక్కను ఈడ్చుకెళ్లిన మహిళలు

పంజాబ్‌లోని పట్యాలాకు చెందిన ఇద్దరు మహిళలను జంతులను క్రూరంగా హింసించినట్లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంచల్, సోనియాలు పట్యాలా గ్రామస్థులు.

Cruelty on Animals: స్కూటీపై వెళ్తూ కుక్కను ఈడ్చుకెళ్లిన మహిళలు

Dog Pulling

Updated On : June 30, 2021 / 7:55 PM IST

Cruelty on Animals: పంజాబ్‌లోని పట్యాలాకు చెందిన ఇద్దరు మహిళలను జంతులను క్రూరంగా హింసించినట్లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంచల్, సోనియాలు పట్యాలా గ్రామస్థులు. వారి స్కూటీకి కుక్కను కట్టి నగర వీధుల్లో తిప్పారు.

జూన్ 20న నమోదైన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. జంతువులను క్రూరంగా హింసించిన అంశంపై కేసు నమోదుగా కాగా వారిద్దరూ బెయిల్ పై విడుదల అయ్యారు. వాళ్లు చేసిన పనికి జూన్ 24న గాయాలతో ఇబ్బందిపడ్డ కుక్క ప్రాణాలు పోగొట్టుకుంది.