గుండె గుభేల్.. మళ్లీ పెరిగిపోయిన పసిడి ధరలు.. కిలోకి రూ.10 వేలు పెరిగి, రూ.3 లక్షలు దాటేసిన వెండి ధర
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,45,690గా ఉంది.

భారత్లో ఇవాళ ఉదయం బంగారం ధరలు పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,45,690గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,33,550గా ఉంది.

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,430 పెరిగి రూ.1,09,270గా ఉంది.

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,45,840గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,33,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,430 పెరిగి రూ.1,09,420గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,01,310గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.82,890గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.8,000 పెరిగి రూ.3,18,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.10,000 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.3,05,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.3,05,000గా ఉంది.
