UK PM Rishi Sunak: ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతులు

భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ సదస్సులో పాల్గొనేందుకు అతని భార్య అక్షతా మూర్తి‌తో కలిసి వచ్చారు. వీరు భారత సంతతికి చెందినవారు కావడంతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

1/9UK PM Rishi Sunak and his wife Akshata Murty
UK PM Rishi Sunak and his wife Akshata Murty
2/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (5)
3/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (6)
4/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (7)
5/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (9)
6/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (1)
7/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (2)
8/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty
9/9
UK PM Rishi Sunak and his wife Akshata Murty (8)