UK PM Rishi Sunak: ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతులు
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ సదస్సులో పాల్గొనేందుకు అతని భార్య అక్షతా మూర్తితో కలిసి వచ్చారు. వీరు భారత సంతతికి చెందినవారు కావడంతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

UK PM Rishi Sunak and his wife Akshata Murty

UK PM Rishi Sunak and his wife Akshata Murty (5)

UK PM Rishi Sunak and his wife Akshata Murty (6)

UK PM Rishi Sunak and his wife Akshata Murty (7)

UK PM Rishi Sunak and his wife Akshata Murty (9)

UK PM Rishi Sunak and his wife Akshata Murty (1)

UK PM Rishi Sunak and his wife Akshata Murty (2)

UK PM Rishi Sunak and his wife Akshata Murty

UK PM Rishi Sunak and his wife Akshata Murty (8)