Tirumala: తిరుమలలో కన్నుల పండువగా దీపావళి ఆస్థానం వేడుకలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి

Diwali Asthanam at TTD

Deepavali Asthanam Performed At Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్దెత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో పాల్గొన్నారు.