Home » Author »chvmurthy
భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందు వినాయకచవితి పర్వదినమే. కానీ ఇదే నెలలో వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...
భాద్రపద మాసం..దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు.
చిన్నపిల్లలు ఆడుకునేప్పుడో.... ఏమరుపాటుగా ఉన్నప్పుడో చిన్న చిన్న వస్తువులను, రూపాయి కాయిన్స్ ను మింగేస్తూ ఉంటారు. అవి బయటకు తీయటానాకి నానా కష్టాలు పడతాం.
ఉత్తర ప్రదేశ్లోని ఒపెక్ ఆస్పత్రిలో 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్ను అధికారులు ఇటీవల 3 రోజుల క్రితం తెరిచారు. అందులో వారికి ఓ అస్థిపంజరం కనిపించేసరికి షాక్ కు గురయ్యారు.
హైదరాబాద్ నగరంలో డెబిట్ కార్డ్ల ద్వారా బ్యాంకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా మేవాట్ గ్యాంగ్ను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ కనపడకుండా పోవటం మిస్టరీగా మారింది.
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం పాపన్పేట గ్రామం సమీపంలో పులి సంచరిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాదాపూర్ SOT పోలీసులు ఆదివారం దాడి చేశారు.
మహారాష్ట్రలోని ముంబైలో వివిధ పోలీసు స్టేషన్లలో నిందితుడిగా ఉన్నవ్యక్తికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన కొద్ది సేపట్లోనే మళ్లీ హత్యచేసి జైలు పాలయ్యాడు.
దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు దోపిడీ దొంగలు పట్టపగలే మారణాయుధాలతో బెదిరించి ఓ హార్డ్ వేర్ షాపులో దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
హర్యానాలోని రోహ్తక్ జిల్లా, జజ్జర్ చుంగీలో గత నెల 27న ఒకే కుటుంబంలో జరిగిన వరస హత్యలలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.
నెల్లూరులో నర్సుగా పని చేస్తున్న యువతిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆ యువతి ఎదురు దాడి చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో నకిలీ టీకాల సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
బెజవాడలో గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. రూ.5 లక్షల బంగారం బిస్కట్ రూ.4లక్షలకే విక్రయిస్తోంది ఇక్కడి బంగారం స్మగ్లింగ్ మాఫియా.
21 ఏళ్ల యువతి తన తల్లి ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి హడలెత్తించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
నీరు, బొగ్గు, కలపతో పాటు మరి కొన్ని శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నాము. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.
భార్యను వింతవింత దుస్తుల్లో చూడాలనుకున్న భర్త ... పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు తిరగాలని ఆదేశించాడు. మరోవైపు అత్తమామల సూటి పోటి మాటలు..