Home » Author »chvmurthy
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మూఢ నమ్మకం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో తయారు చేసే 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ
వివాహేతర సంబంధం...ఇది అనైతికమని తెలిసినా మగవాళ్లు, ఆడవాళ్లు ఈబంధం కోసం వెంపర్లాడూతూనే ఉంటారు.
నెల్లూరు జిల్లాలో నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.
హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి పరారీలోఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు.
ఢిల్లీకి చెందిన కానిస్టేబులు తనతో పాటు పని చేసే మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
తాళి కట్టిన భార్య, కన్న కొడుకు ఎదుటే తన ప్రియురాలితో సరసాలాడుతున్నాడో వ్యక్తి. తండ్రిని పధ్ధతి మార్చుకోవాలని చెప్పిన కొడుకును హత్యచేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కన్నడ, హిందీ ఛానెల్స్కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది.
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దంపతులు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.44 లక్షలు వసూలు చేసారు. తిరిగి చెల్లించమనే సరికి మాయమాటలు చెప్పటం ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఇంద్రరెడ్డినగర్ లో ఓ వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది.
వాళ్లిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు... రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేశాక ఆమెను వదిలేసి పారిపోయాడు.
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతికి వాట్సప్ మెసేజ్ లు పంపించాడని కొందరు వ్యక్తులు, విపిన్ లాల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 20,30,849 కి చేరింది.
అనంతపురం జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్. సమీర్శర్మ ఈరోజు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.
కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది.
తన అక్రమ సంబంధం విషయం మామకు తెలిసి... అందరికీ చెప్తాననే సరికి భయపడిన కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.