Home » Author »chvmurthy
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముగిసిపోయినట్లేనా...? సెలబ్రిటీలందరికీ క్లీన్చిట్ ఇచ్చేసినట్లేనా...? డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం అస్సలు పనికిరాదా..?
పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు.
కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తలకెక్కిన మద్యం మత్తుతో కన్నతండ్రే కర్కోటకుడిగా మారాడు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ మరో మలుపు తీసుకుంది. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్రెడ్డిపై న్యాయపోరాటానికి దిగారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు.
రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ,రేపు విజయవాడలో వాణిజ్య ఉత్సవం-2021 నిర్వహిస్తోంది.
హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డైన ధరతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది.
వర్ధమాన నటి నందితా శ్వేత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీశివస్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు.
నగరాల్లో పోలీసుల దాడులు పెరిగిపోవటంతో అసాంఘిక కార్యకలాపాలు క్రమేపి అడవుల్లోకి మారుతున్నాయి.
కేంద్ర మంత్రిని కొట్టిన సెక్యూరిటీ గార్డా....అవును ఆ ఆస్పత్రివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కేంద్ర మంత్రిపై చేయిచేసుకున్నాడు.
ఏపీలో సినిమా టికెట్ల విక్రయంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది.
రీల్ నుంచి రియల్ హీరోగా మారిన సోనూసూద్ చుట్టూ ఇప్పుడు ఐటీ ఉచ్చు బిగుసుకొంటోంది. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో అసలు అధికారులు ఏం తేల్చారు?
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగ రాసింది.
కొన్ని కొన్ని హోటల్స్లో తినుబండారాలు తయారు చేసే ప్రదేశాలు చూస్తే ఇంక ఆ పదార్ధాల మీద విరక్తి కలుగుతుంది.
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బస్టాండ్ నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో లో ఆదివారం మధ్యాహ్నం టీటీడీ నిర్మించిన స్వాగత ద్వారం కూలిపోయింది.
14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.