Home » Author »chvmurthy
నిజామాబాద్లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది.
వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లా
ప్రియుడి మోజులో పడిన భార్య, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఘటన జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు భర్తను విడిపించి కిడ్నాపర్లను అరెస్ట్
హత్య కేసులో నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటకు వచ్చిన వ్యక్తి బ్యూటీషీయన్ పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.
గ్రామానికి వచ్చిన అపరిచిత వ్యక్తితో మాట్లాడిందని మహిళను అత్తింటివారు చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ.... ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ఎంతైనా పోలీసోళ్లకున్న ధైర్యమే వేరబ్బా... ఏకంగా మహిళా పోలీసు అధికారిణి బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను షూట్ చేశాడు ఆమె దగ్గర పనిచేసే డ్రైవర్.
యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
తైక్వాండో పోటీల్లో అంతర్జాతీయ స్ధాయిలో రెండు బంగారు పతకాలు సాధించి, ఇండియన్ ఐడల్ లో సింగర్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో పాటలు, ఆటల పోటీలు వదిలేసి
ఎస్సై కోచింగ్ సెంటర్ లో పరిచయం అయిన కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. యువతి గర్భం దాల్చగానే అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేశాడు.
తెలంగాణలోని హుజూరాబాద్ , ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
గులాబ్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గులాబ్ తుపాన్ కారణంగా ఏపీ లోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఖమ్మం జిల్లా వేంసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించ వద్దంటూ స్ధానికులు ఆందోళన చేశారు.
బీహార్కు చెందిన పేదల బ్యాంకు ఎకౌంట్లలో ఇటీవల కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోక రోజు కూలీ ఎకౌంట్ లో ఏకంగా రూ. 9.99 కోట్లు రూపాయలు ఉన్నట్లు కనుగొన్నారు.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.