Home » Author »chvmurthy
ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య.
ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకా
బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊపయోగించే దర్భ చాప, తాడును వరాహస్వామి అథితి గృహాల వద్ద ఉన్న టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి మంగళవారం డిఎఫ్వో శ్రీ శ్రీనివాసులు రె
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులోని పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
తన వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయి, అభ్యంతరం చెప్పటంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందొక భార్య.
బాధ్యత కల కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ వివాహితపై అత్యాచార యత్నంచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్నేహితుడి దగ్గర తీసుకున్న రూ.300 అప్పు తిరిగి ఇవ్వటంలో విఫలం అయినందుకు రుణం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిని హత్య చేసిన దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతిని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సహోద్యోగి వేధింపులకు గురి చేయటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడిని, ఓ విటుడుని,ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సెల్ ఫోన్ కు వచ్చే ఉచిత బహుమతులు బంపర్ లాటరీల మెసేజ్ లు ఓపెన్ చేశారా....మీ బ్యాంక్ ఎకౌంట్ లోని డబ్బులు మొత్తం మాయం అయిపోతాయి.
మాదాపూర్ సీఐఐ చౌరస్తావద్ద నిన్నజరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తా
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళుతున్న ప్రయాణికులు వినాయకుడి గుడివద్ద చిరుత సంచర
కొత్త బట్టలుకొనుక్కోటానికి డబ్బులివ్వలేదని ఒక విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా లో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం జరిగిన గొడవలో ఓ కస్టమర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది.
అసోం లోని ధుబ్రి జిల్లాలో ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో పారిపోయింది. తన భార్యను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని భర్త పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాలలోకి వెళితే.....
పెళ్లై చక్కగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలో పక్కింటి వ్యక్తి చిచ్చు పెట్టాడు. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి 9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.