Home » Author »chvmurthy
భర్తను వదిలేసి వచ్చిన మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి... కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామి వారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితు
ప్రయాణం చేయటానికి బుక్ చేసుకున్న కారులో సౌకర్యాలు లేని కారణంతో, రైడ్ క్యాన్సిల్ చేసుకున్న మహిళను ఆ క్యాబ్ డ్రైవర్ అసభ్య సందేశాలు వీడియోలు పంపుతూ వేధించసాగాడు.
భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక చెన్నైకి చెందిన డీఎంకే నేత సెల్ఫీ వీడియో తీసకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు.
దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీ.ఎస్.ఆర్టీసీ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ ఉదయం 9 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారంలో పల్లకిపై మలయప్ప స్వామి దర్శ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గ అమ్మవారు ఈరోజు ఉదయం అన్నపూర్ణ దేవి గానూ.. మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి గానూ భక్తు
పరీక్షల సమయంలో తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చిన విద్యార్ధిని (16) పట్ల బయోలజీ మాస్టర్ అత్యాచార యత్నం చేశాడు.
ఫేస్బుక్లో పరిచయం అయిన యువతితో... స్నేహంగా మాట్లాడి రూ.27 లక్షలు మోసపోయిన విశాఖ యువకుడి కధ వెలుగులోకి వచ్చింది.
ఒడిషాలోని భువనేశ్వర్ లోని జగన్నాధ్ స్వామి ఆలయంలోని ఒక ఉప ఆలయంలోని పూజారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.
వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఒక గుడిసె కూలిపోయింది.
దేశ వ్యాప్తంగా దసరా పండగ జరుపుకుంటున్న వేళ కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తు
రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగనరసింహుని