Home » Author »chvmurthy
రేపు ఆదివారం అక్టోబర్ 17 నుంచి చార్మినార్ పరిసరాలు నగర ప్రజలకు వినోదాన్ని కలగచేయనున్నాయి.
పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.
చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరుస్తారు.
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న మిలటరీ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో వైభవంగా ముగిసాయి.
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయం లో నిన్న రాత్రి జరిగిన దసరా బన్ని జైత్రయాత్ర జరిగింది. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి పైగా గాయాలయ్యాయి.
డిగ్రీ చదువుకునే విద్యార్ధులు మొదటి సారి దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. చేసిన పాపం పోవటానికి ఆడబ్బుతో దేవుడికి పూజలు చేయించి దానధర్మాలు చేసిన ఉదంతం మధ్య
ఉత్తర ప్రదేశ్ లోని దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై తండ్రితో సహా 28 మంది గత కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్పోరేటర్ భర్త ఓయువతితో వివాహేతర సంబధం పెట్టుకున్నాడు. తమ కూతురుని కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ ఆమె తల్లి తండ్రులు బుధవారం కార్పోరేటర్ ఇంటి వద్ద ఆందోళనక
భార్య పేరున ఉన్న ఆస్తి కాజేయటానికి ఆమెను పాముతో చంపి హత్య చేసిన భర్తకు కొల్లాం కోర్టు బుధవారం రెండు శిక్షలు విధించింది.
వెంటపడి ప్రాధేయపడినా ప్రేమించటం లేదన్న కక్షతో 14 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడో ఉన్మాది.
తెలంగాణలోని భూపాలపల్లి ధర్మల్ విద్యుత్ కేంద్రంపై కేంద్రం కన్నేసింది. ఇక్కడకు బొగ్గు సరఫరా ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించింది.
దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమ వ్యవహారం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది.
దేశంలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,39,85,920 కి చేరింది.
దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి..
వివాహిత స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియో తీసి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగిక దాడి చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఖమ్మం పొలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు,