Home » Author »chvmurthy
ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు.
భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ ద్వితీయ వివాహం కోసం మ్యాట్రిమోనీ సైట్ లో పేరు నమోదు చేసుకుంది.
బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు.
ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆశ్వయుజ బహుళ తదియనాడు పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది . ఈ ఏడాది అక్టోబర్ 23 శనివారం నాడు ఈపండగు వచ్చింది.
తాళి కట్టిన భార్య ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తెలుసుకున్న భర్త ప్రవర్తన మార్చుకోమన్నాడు.
న్యాయ సహాయం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం చేసి మోసగించిన కేసులో సబ్ జడ్జిని జమ్మూలోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిన్న దోషిగా తేల్చింది. ఇందుకు సంబంధించి శిక్షను రేపు ఖరారు చేయనున్నారు.
హర్యానాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను మచిలీపట్నం సబ్జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు త
క్షణికమైన కోరికలు...వివాహేతర సంబంధాలు... ఆ సమయంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చినా కాలక్రమేణా వాటి వల్ల అనర్ధాలే జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
కూతుళ్ల పెళ్లి చేసిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంటి పక్కనే ఉండే మైనర్ బాలికపై కన్నేసి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.
ఇంట్లో తల్లితండ్రుల బలవంతం మీద డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
కన్న బిడ్డలను కాపాడుకోటానికి ఏ తల్లైనా ఎంతకైనా తెగిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నైరోబిలో ఒక చిరుతపులి సింహం బారి నుంచి తన బిడ్డలను రక్షించుకుంది.
వరెన్ని రకాలుగా జాగ్రత్తలు చెపుతున్నా మోసగాళ్ల చేతిలో అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మోసగాడు ఒక మహిళ నుంచి రూ.18.29 లక్షలు కాజేశాడు.
ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్యంసం సృష్టించారు.
మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నారై పారిశ్రామిక వేత్త... ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
నా భర్తకు అమ్మాయిల పిచ్చి అంటూ మొగలి రేకులు సీరియల్ నటుడు దయ బాగోతాన్ని అతని భార్య బయటపెట్టింది.