Home » Author »chvmurthy
రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు.
పందెం కోళ్లను, ఇంటి అల్లుళ్లను మేపినట్లు మేపుతూ వాటిని కాపలా కాస్తున్నారు పోలీసులు.
భర్త పెట్టే అరాచకాలపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషిస్తూ... తీవ్రంగా కొడుతూ అర్ధనగ్నంగా ఉండమంటాడని..మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని
మధ్యప్రదేశ్లో భారీ సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. గ్వాలియర్ లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలోని ప్రీతమ్ మహుర్ అనే వ్యక్తి ఇంట్లో పాల వ్యాపారం మాటున వ్యభిచారం జర
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.
పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బుధవారం ఉదయం ఒక స్ధిరాస్తి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ 3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది.
పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు.ఈలోగా అబ్బాయినుంచి పిడుగులాంటి మెసేజ్ అమ్మాయికి వచ్చింది.అమ్మాయి నగ్న ఫోటోలు గుర్తు తెలియని నెంబర్ నుంచి
పోలీసుశాఖలో పనిచేస్తూ పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడిగా ఉన్న క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై రెండోరోజు విచారణ బాంబే హైకోర్టులో ఈరోజు జరగనుంది.
దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో 103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. బారాబంకి జిల్లాలో భార్యతో మనస్పర్ధలు రావటంతో భార్యను హత్యచేసేందుకు భర్త కొత్త ట్రిక్క ప్రయోగించాడు.
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అనూహ్యంగా యువతి మృతి చెందింది. సినిమా స్టోరిని తలపించే ఘటన హైదరాబాద్ చందానగర్లో జరిగ
పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తత చేస్తున్నా... సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తకొత్త ట్రిక్కులతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఒక వృధ్దుడి ఖాతాలోంచి రూ
దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తన మానసికి స్ధితి బాగోలేదని తాను ఒత్తిడికి లోనై, గందరగోళానికి గురవటం వలన ఎన్కౌంటర్ తర్వాత జరిగిన విషయాలను సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్ నగర్
దేశంలో మూడోంతుల మందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసిన చైనా ఇప్పుడు 3-11 ఏళ్ల మధ్య వయస్సు కల వారికి కూడా టీకా వేయాలని నిర్ణయించుకుంది.
కోవిషీల్డ్ టీకాను భారత మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.