Home » Author »chvmurthy
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి ఈశాన్య రాష్ఠ్రం త్రిపుర రాజధాని అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది.
కొత్తగా కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపు తప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 150 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. దీపావళి వెళ్లిన రెండు రోజులకు వచ్చే విదియ నాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు.
తన కూతురు వెంట పడద్దని హెచ్చరించినందుకు ఒక యువకుడు ఆమె తండ్రిని కత్తితొ పొడిచి గాయపరిచాడు.
హైదరాబాద్లో దారుణం జరిగింది. ఒక మహిళ ట్రయల్ రూం లో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదయ్యింది.
పెళ్లి సంబంధం వద్దన్నారనే కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు.
హైదరాబాద్ లో ఇటీవల రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను హత్య చేసిన ఘటనలో సైకో కిల్లర్ ను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణాజిల్లా కైకలూరు లోని కొల్లేరు లంక గ్రామాల్లోతయారు చేస్తున్న నాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిధ్ధార్ధకౌశల్ నాయకత్వంలో పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు.
దీపావళి పండగ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఈనెల4 నుంచి 8వ తేదీ వరకు జరగుతాయి.
అర్ధరాత్రి ఇళ్లముందు పూజలు చేస్తున్నారు.. క్షుద్రపూజలతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇంతకీ ఆ క్షుద్రపూజల వెనుక మంత్రగాళ్లెవరు..? అసలు కర్నూలులో ఏం జరుగుతోంది..?
చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు.
భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. తనను దూరం పెట్టిందనే కోపంతో...బంగారం నిధిని వెలికితీయాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలు తీసుకుని ఆమెను హ
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ లో గంజాయి విక్రయిస్తున్న రౌడీ షీటర్ పఠాన్ అలీఖాన్(50) అలియాస్ అలీ భాయ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ లోని మన్యంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.