Home » Author »chvmurthy
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.
కార్తీక మాసం...నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది.
కృష్ణాజిల్లా హనుమంతుల గూడెం వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీ.ఎస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒడిషా ముఖ్యమంత్రి నవాన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వారిద్దరూ చర
పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామ
హైదరాబాద్ లో వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసారు.
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు బోలెరో వాహనంలో తరలిస్తున్నమహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తనవంతు సాయంగా ఎందరినో ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒక ట్వీట్ తో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఎందరికో ప్రాణం పోశారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
తిరుపతిలో ఈనెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్నేళ్ళుగా ప్రేమించుకున్న ఓ ప్రేమ జంట పెద్దలనెదరించి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమో పెద్దల పంచాయతీ వచ్చే సరికి అమ్మాయి భర్త నుంచి వెళ్ళిపోయి తల్లి తండ్రుల వద్ద
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
చత్తీస్గఢ్ లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో ఈరోజు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.