Home » Author »chvmurthy
ప్రేమ వ్యామోహంలో పడిన ఒక మైనర్ బాలుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి పెళ్ళి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
దొంగలకు డబ్బు కావాలి కానీ అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి.
సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 3 బొగ్గు గనిలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు.
బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది.
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అనంతపురం జిల్లాలో ఏడేళ్ల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముద్దాయిలకు న్యాయమూర్తి ఈరోజు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.
కర్ణాటక నుంచి ఏపీకి తీసుకు వస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.
పెళ్లికి నిరాకరించిందనే కోపంతో, ప్రియుడు, తన ప్రియురాలిని గొంతు కొసి దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూ టౌన్ 8వ కాలనీలో జరిగింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ
గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వీరిలో ప్రియురాలు 20 రోజుల క్రితమే మరణిం, ప్రియుడు మరోసారి ఆత్మహత్య చేసుకుని ఆదివారం మరణించాడు.
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ గోల్కోండ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు మార్పిడి జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చ
రెండో భార్యగా ఉన్న తనను పర పురుషుల వద్ద పడుకోమని చెపుతున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహ
హైదరాబాద్ లో రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్దనుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.