Home » Author »chvmurthy
పెళ్లి పేరుతో దంపతులు, ఓ మహిళను మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన ఇంజనీర్ అజయ్ను క్షేమంగా విడిచి పెట్టాలని అతని భార్య మావోలకు విజ్ఞప్తి చేసింది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 3 వారాలు దాటినా ఆయన అభిమానులు ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో పారిపోయిన ఒక మైనర్ బాలికను కుల పెద్దలు దారుణంగా అవమానించారు.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల
ఈసీజీ కోసం ల్యాబ్ కు వెళితే అక్కడ టెక్నీషియన్ యువతిని నగ్నంగా చేసి.... మొబైల్ తో ఆమె నగ్నశరీరాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో శనివారం చోటు చేసుకుంది.
అరుణాచలేశ్వరుడి భక్తులకు తిరువణ్ణామలై కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీవరకు తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తుల
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.
దుమ్ముగూడెం మావోయిస్టుల కేసులో ఎన్ఐఎ అధికారులు ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేసారు. 7 గురు మావోయిస్ట్ నేతల పేర్లను ఎన్ఐఎ అధికారులు ఛార్జ్ షీట్ లో చేర్చారు.
చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోవటంతో కుటుంబంలో ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలోని గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తాపడింది. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఉన్న మక్కువ గురించి వేరే చెప్పక్కర్లేదు. సామాన్య మధ్యతరగతి జీవులు కూడా పండుగలకు పబ్బాలకు బంగారం కొంటూంటారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది.
నేరస్థుడికి సహాయం చేసి, అతడితో వ్యాపార భాగస్వామిగా ఉన్నందుకు కేరళలో ఓ ఐజీ స్ధాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ పోలీసు అధికారి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడిని హత్యచేసి... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడో వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును చేధించి నిందుతుడిని
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 348 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.