Home » Author »chvmurthy
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిధి ఎప్పుడు జరుపుకోవాలనే సంశయం చాలా మంది భక్తులకు కలిగింది.
రోడ్డు మీద ఒంటరిగా ఉండి లిఫ్ట్ అడిగింది కదా... ఆడపిల్ల ...పోనీ పాపం అని లిఫ్టు ఇస్తే మెడలో బంగారు గొలుసు కాజేసిందో కిలాడీ లేడీ. పైగా అదీ కానిస్టేబుల్ మెడలోంచి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 241 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళ
రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
పోలీసులుగా, రిపోర్టర్లుగా చెలామణి అవుతూ ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్యచేసి పరారయ్యాడు.
తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు.... ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నఅంతరాష్ట్ర ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆ
కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది.
ఉన్నత చదువులు చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలోని బహుదూర్పురా వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కారణంగా ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు.
వారంరోజుల పాటు రాత్రివేళ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను మూసి వేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం.... సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ. ఎత్తులో ఈరోజు మధ్య అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్నాయని హైదరాబాద్ లోని
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద ఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.