Home » Author »chvmurthy
కుటుంబ కలహాలతో ఒక భర్త ఇంట్లోంచి పారిపోయాడు. వారం రోజులైనా అతని ఆచూకి లభించకపోయే సరికి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.
భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస
క్వారంటైన్ లో ఉన్న మహిళా డాక్టర్లను బెదిరించి అత్యాచారం చేసిన ఇద్దరు డాక్టర్లను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు.
సాంకేతిక పెరిగి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావటంతో ప్రపంచం అరచేతిలో ఇమిడి పోయినట్టైంది. లెక్కకు మిక్కిలి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు స్మార్ట్ ఫోన్లలో ఉండటంతో సైబర్ నేరాలు కూడా పెరు
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. జిల్లా అతలాకుతలం అయ్యింది. వరద బీభత్సంతో జిల్లాలోని వందల ఎకరాల పంట చేలు నీట మునిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి.
చిత్తూరు కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.
ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తు
భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతుకు ఫించన్ ఇప్పిస్తాననే నెపంతో దగ్గరయ్యాడో వ్యక్తి. ఆమెతో సహజీవనం చేస్తూ సన్నిహితంగా మెలగసాగాడు.
తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందాం రమ్మనమని చెప్పిన ప్రియుడు.... తీరా వచ్చాక ఆమెపై దాడి చేసి బ్యాగు తీసుకుని పారిపోయాడు.
భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు మహిళలపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.