Home » Author »chvmurthy
పోలీసుల వేధింపులు భరించలేక అనంతపురం జిల్లా టీడీపీ మహిళా కార్యదర్శి వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేశారు.
హైదరాబాద్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి, టోలిచౌకిలోని రాహుల్ కాలనీలో నివాసం ఉంటున్న శబా(31) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
చిత్తూరు జిల్లా లో మరోసారి భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. రెండురోజుల క్రితం సోమల మండలం లో భూమి కంపించగా తాజాగా రామకుప్పం లో భూమి కంపించింది.
కొంత మంది ప్రజలు ఫోను పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారనే భావనతో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించారు.
దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్వయంగా జిల్లా ఎస్పీ వెంటాడి పట్టుకున్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనా
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 264 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
ఏపి సినిమా రెగ్యులేషన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ను సినిమాటోగ్రఫీ, సమాచార శాఖమంత్రి మంత్రి పేర్ని నాని ఈ రోజు శాసనసభలో ప్రవేశ పెట్టారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రత పెంచారు.
ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి 68 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈసీఐఎల్ వద్ద మసాజ్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.
తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెల
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన మరువక ముందే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ను వాహానంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన
గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది.